Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:33 IST)
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాలో.. అక్కడ రూంలు లభించడం కూడా అంతే కష్టం. రూంల బుకింగ్ కు ఇప్పటి వరకు ఎలా ఉన్నా…ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది టీటీడీ.

క్యాష్ ఆన్ డిపాజిట్ విధానం అమలు చేయనున్నామని.. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుంది.

ఎంత మొత్తం ధరను నిర్ణయించిన గదిని అద్దెకు తీసుకుంటే, అంతే మొత్తంలో ముందుగానే టీటీడీ ఖాతాకు డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పింది.

అయితే గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలిపింది. కొత్త విధానం ఈ నెలాఖరు నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది టీటీడీ.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments