Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిజం మేనేజర్ ఊచలు లెక్కిస్తున్నాడు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (16:46 IST)
మాస్క్ పెట్టుకో అన్నందుకు వికలాంగురాలని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదిన నెల్లూరు పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పాపం పండింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
వికలాంగురాలిని అతి దారుణంగా కొడుతున్న విజువల్స్ సి.సి.ఫుటేజ్ ద్వారా మీడియాకు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి వరకు స్పందించని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళడంతో విషయం కాస్త మరింత సీరియస్ అయ్యింది.
 
అలాగే టిడిపి నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద భాస్కర్‌ను అరెస్టు చేశారు. అతనికి కోవిడ్-19 పరీక్షలు  చేయించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే సబ్ జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు.
 
వికలాంగురాలిపై దాడి ఘటనను వికలాంగుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దివ్యాంగులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సంఘం నేతలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments