Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ హీటెక్కిన సింహపురి పాలిటిక్స్... ఆనం వర్సెస్ నేదురుమల్లి

Webdunia
గురువారం, 25 మే 2023 (11:56 IST)
సింహపురి పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఎన్నికలకు ముందే సింహపురిలో వాతావరణం హీటెక్కింది. ఈసారి రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్‌ నేదురుమల్లి కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మౌనం వీడారు. 
 
గత మూడు నెలలుగా రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆనం ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో సంచలన కామెంట్స్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం… చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తానూ అక్కడి నుంచే బరిలో దిగుతానని కామెంట్‌ చేశారు. 
 
అంతేగాకుండా 60 శాతం ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని హాట్‌ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్‌గా ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఆనం కామెంట్స్‌పై కౌంటర్‌ ఇచ్చారు. 60 శాతం కాదు కదా, ఆరుగు కూడా  వైకాపాను వీడే ప్రసక్తే లేదన్నారు. 
 
ఆత్మకూరులో కాదు…ఆనంకు దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఈ సవాలుపై ఆనం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments