Webdunia - Bharat's app for daily news and videos

Install App

TS EAMCET 2023 ఫలితాలు విడుదల..

Webdunia
గురువారం, 25 మే 2023 (11:43 IST)
తెలంగాణ ఎంసెట్ (EAMCET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 94.11 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 
 
ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
 
ఈ ఫలితాలు ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://tv9telugu.com/లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.
 
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి మే 14 వరకు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments