నెల్లూరులో కిడ్నాప్ ఘటన.. మాజీ జెడ్పీసీ సోదరుడి కిడ్నాప్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (10:23 IST)
నెల్లూరులో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. జిల్లాలో మాజీ జెడ్పీసీఈఓ ఈఓ సుబ్రహ్మణ్యం సోదరుడి కిడ్నాప్‌కు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. తన సోదరుడు గోపాలకృష్ణను కిడ్నాప్ చేశారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు.
 
తాను నివాసం ఉంటున్న పుత్తూరు నుంచి కిడ్నాప్ చేసి వెంకటగిరికి తీసుకువచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి వెంకటేశ్వర్లుపైన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
 
కిడ్నాప్‌కు ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు తెలిపారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన వెంకటగిరి పోలీసులు.. పుత్తూరు పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments