Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలపై పేలాలు ఏరుకునే వైద్యుడు.. సస్పెండ్

Webdunia
గురువారం, 5 మే 2022 (07:21 IST)
ఆర్థిక సమస్యలతో ఉరేసుకున్న వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష చేసేందుకు డబ్బులు (లంచం) డిమాండ్ చేసిన వైద్యుడిపై ఏపీ ప్రభుత్వ వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. పోస్టు మార్టం చేసేందుకు రూ.16 వేలు డబ్బులు అడిగినందుకు డాక్టర్ బాషాను సస్పెండ్ చేశారు. ఆర్థిక కష్టాలతో తన భర్త ఆత్మహత్య చేసుకుంటే, మళ్లీ పోస్టు మార్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన మృతుని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
అసలే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఆమెను వైద్యుడు మాటలు మరింతగా బాధపెట్టాయి. పోస్టు మార్టం చేసేందుకు రూ.16 వేలు తక్షణం ఫోన్ పే చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ లంచగొండి డాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments