Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఆటోలోకి ఎక్కగానే పొదల్లోకి తీసుకెళ్లి బలాత్కారం యత్నం

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:34 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని మినీ బైపాస్ రోడ్డులో ఓ మహిళ ఆటో ఎక్కగానే ఆ ఆటో డ్రైవర్ నేరుగా ముళ్ల పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కానీ, ఆ మహిళ ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ మున్సిపల్ కార్మికురాలిగా పని చేస్తోంది. ఈమె పనులకు వెళ్లేందుకు ఆటో ఎక్కగా, పొదల్లోకి ఎత్తుకెళ్లి బలవంతం చేయబోయాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
 
తీవ్రగాయాలైన బాధితురాలిని‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments