Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ ఏడాది పాటు వాయిదా... ఆర్డినెన్స్‌పై ఏపీ హ‌ర్షం

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (14:16 IST)
విజ‌య‌వాడ : నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, వెంకయ్య నాయుడుల ప్రత్యేక చొరవ వల్లే నీట్ పైన ఆర్డినెన్స్ జారీ అయ్యింద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీట్ పైన మూడుసార్లు కీలక సమావేశలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ అభ్యర్థనను తెలియజేశారు.
 
తల్లిదండ్రులు, విద్యార్థుల బాధను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి మోదీని ఒప్పించారు. రెండుసార్లు మంత్రి కామినేని స్వయంగా వెళ్ళి, జె.పి.నడ్డా, వెంకయ్యనాయుడు, న్యాయనిపుణులు, ఆధికారులను కలిసి న్యాయం చేయాల‌ని కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రార్థనను కేంద్రం ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాఅని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments