Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలతో బోకో హరమ్ తీవ్రవాదుల బలవంతపు శృంగారం.. గర్భందాల్చుతున్న మైనర్లు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (13:35 IST)
రెండేళ్ల క్రితం నైజిరీయాలోని చిబోక్ అనే గ్రామంలోని పాఠశాలపై  పెద్ద ఎత్తున దాడి చేసిన బొకోహారమ్ ఉగ్రవాదులు 273 మంది బాలికల్ని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే, ఈ 273 మంది బాలికలో ఒకరైన అమీనా అలి దర్శా కెకి అనే బాలిక చేతిలో చంటిబిడ్డతో తిరిగి వచ్చింది. ఉగ్రవాదులను అణిచివేసేందుకు నైజిరీయా సైన్యం నిర్వహిస్తున్న పోరులో భాగంగా ఈ బాలికకు ఉగ్రవాదుల చెరనుండి విముక్తి లభించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... రెండేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలికలతా మైనర్లే. వారి కోసం సైన్యం ఎంత గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అలా బలవంతంగా తీసుకెళ్లిన వారిని ముస్లిం మతంలోకి మార్చడం, రకరకాల పనులకు ఉపయోగించడం, బలవంతపు పెళ్లిల్లు చేసుకోవడం ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు. 
 
కాగా అమీనాని వారి చెరలో ఉన్నప్పుడు ఓ ఉగ్రవాది బలవంతపు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత బలవంతపు శృంగారంలో పాల్గొని వదిలేశాడు. దీని ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చి ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను ఎత్తుకుని సాంబిసా అడవిలో తిరుగుతూ నైజీరియా సైన్యానికి కనిపించడంతో ఆమెను సురక్షితంగా హెలికాప్టర్ ద్వారా తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments