Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను, నిజమే.. ఏపీలో 26 వేల మహిళలు మిస్సింగ్ : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

Webdunia
గురువారం, 27 జులై 2023 (16:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 మంది మహిళలు మిస్సింగ్ అయిన మాట వాస్తవమేనని, అయితే, ఇందులో 23 వేల మందిని గుర్తించామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మిస్సింగ్ అయ్యారని ఆయన తెలిపారు. అయితే, కొందరు 30 వేల మంది మిస్సింగ్ అయినట్టు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. 
 
రకరకాల కారణాలతో వీరంతా తప్పిపోయారని తెలిపింది. వారిలో 23 వేల మందిని గుర్తించగా, మిగిలిన వారి ఆచూకీని తెలిసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, కొంతమంది ఏమాత్రం అవగాహన లేకుండా 30 వేల మంది అదృశ్యమయ్యారంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. 
 
రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాన్ని గంజాయితో ముడిపెట్టడం సరికాదన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ ఏజెన్సీలో గత యేడాది 7 వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని ఆయన గుర్తుచేశారు. 
 
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా కాకుండా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఇపుడు గంజాయి విశాఖ నుంచి కాకుండా ఒరిస్సా నుంచి రాష్ట్రంలోకి సరఫరా అవుతుందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments