Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో గల్లంతైనవారికోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటు బోల్తా

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (15:38 IST)
గోదావరి ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. పడవ పైన ఎవరయినా గోదావరిలోకి వెళితే బొల్తా కొడుతున్నారు. పాపికొండల నడుమ గోదావరిలో పడవ బోల్తా ఘటన మర్చిపోక ముందే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. 
 
ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గల్లంతైన 14 మంది ఆచూకి ఇప్పటికీ లేకపోవడంతో వారంతా బోటులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి వుంటారేమనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గోదావరిలో వెతుకుతూ వున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా కొట్టింది. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఐతే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బోటును తిరిగి మామూలు స్థితికి తెచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments