Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో గల్లంతైనవారికోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటు బోల్తా

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (15:38 IST)
గోదావరి ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. పడవ పైన ఎవరయినా గోదావరిలోకి వెళితే బొల్తా కొడుతున్నారు. పాపికొండల నడుమ గోదావరిలో పడవ బోల్తా ఘటన మర్చిపోక ముందే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. 
 
ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గల్లంతైన 14 మంది ఆచూకి ఇప్పటికీ లేకపోవడంతో వారంతా బోటులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి వుంటారేమనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గోదావరిలో వెతుకుతూ వున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా కొట్టింది. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఐతే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బోటును తిరిగి మామూలు స్థితికి తెచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments