Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డుపై ప్రమాదం.. పెద్దిరెడ్డికి - మిథున్ రెడ్డి జస్ట్ ఎస్కేప్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది. 
 
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి కుటుంబ సభ్యులు పుంగనూరు నుంచి వీర్బల్లిలోని అత్తగారింటికి సంక్రాంతి సంబరాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఎంపీ మిథున్‌కు చెందిన గన్‌మ్యాన్, డ్రైవర్ గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments