Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ పాదయాత్రకు పేరు ఖరారు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (11:37 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు పేరును ఖరారు చేశారు. "యువగళం" పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. వచ్చే నెల 27వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్ర సాగుతుంది. 
 
మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలను కవల్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. యువత, మహిళలు, రైతులు సమస్యలను ప్రతిబింభించేలా నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. 
 
ముఖ్యంగా, యువతను ఆకట్టుకునేలా ఈ పాదయాత్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పోస్టరును అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ యాత్రకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments