Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ పాదయాత్రకు పేరు ఖరారు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (11:37 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు పేరును ఖరారు చేశారు. "యువగళం" పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. వచ్చే నెల 27వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్ర సాగుతుంది. 
 
మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలను కవల్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. యువత, మహిళలు, రైతులు సమస్యలను ప్రతిబింభించేలా నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. 
 
ముఖ్యంగా, యువతను ఆకట్టుకునేలా ఈ పాదయాత్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పోస్టరును అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ యాత్రకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments