Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూ వార్డులో వివాహం చేసుకున్న జంట.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (11:31 IST)
బీహార్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో ఓ జంట ఐసీయూ వార్డులో పెళ్లి చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని గయా జిల్లాలోని అర్ష్ ఆసుపత్రిలో చాందిని కుమారిగా అనే యువతి గుండె జబ్బుతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పూనమ్ కుమారి వర్మ ఎదుట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. 
 
ఎందుకంటే పూనమ్ ఎపుడైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు. దీంతో పైగా తాను తుదిశ్వాస విడిచేలోపు తన కూతురి పెళ్లి చూడాలని పూనమ్ కుమారి గట్టిగా పట్టుబట్టింది. దీంతో వరుడు కుటుంబ సభ్యులను ఒప్పించిన వధువు కుటుంబ సభ్యులు పూనమ్ కోరిక మేరకు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోనే వివాహం జరిపించారు. ఈ వివాహం జరిగిన రెండు గంటలకే వధువు తల్లి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments