జనవరి 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (15:30 IST)
కొత్త సంవత్సరంలో జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నట్టు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, జనవరి 27వ తేదీన ప్రారంభమయ్యే తన పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 
 
మంగళగిరిలో సెగ్మెంట్‌లో తన పాదయాత్ర నాలుగు రోజుల కొనసాగుతుందని ఆయన తెలిపారు. అదేసమయంలో పాదయాత్ర దృష్ట్యా తాను నియోజకవర్గానికి ఒక యేడాది పాటు దూరంగా ఉంటానని తెలిపారు. అందువల్ల మంగళగిరినే కాదు.. తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments