Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల-తోకలు తీసేస్తారని చెప్పాం... పవన్ కళ్యాణ్ మా స్నేహితులే.. నారా లోకేష్

బుధవారం నాడు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించిన అనంతరం నారా లోకేష్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆక్వా ఫుడ్ కంపెనీ వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై మాట్లాడారు. కంపెనీ ఇప్పటికే 300 ఎకరాలను సమీకరించిందనీ, అక్కడ కేవలం ఆక్వాకు

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (20:33 IST)
బుధవారం నాడు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించిన అనంతరం నారా లోకేష్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆక్వా ఫుడ్ కంపెనీ వద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై మాట్లాడారు. కంపెనీ ఇప్పటికే 300 ఎకరాలను సమీకరించిందనీ, అక్కడ కేవలం ఆక్వాకు సంబంధిన వాటికి తల-తోకలు తీసేసి మిగిలినది ఎగుమతి చేస్తారనీ, అక్కడ రసాయనాలు కలపడం వంటివేమీ ఉండవన్నారు. 
 
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన కొన్ని సూచనలు చేశారనీ, ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటుందన్నారు. కొన్ని పార్టీలు అసలు అభివృద్ధి కార్యక్రమాలే వద్దంటూ అడ్డుపడుతున్నాయనీ, ఆక్వా ఫుడ్ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయనీ, ఉద్యోగాలు గాల్లోంచి ఊడిపడవన్నారు. రాష్ట్రాభివృద్ధికి తను వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కదా అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments