Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్లా జయదేవ్‌ది తాత్కాలిక విరామమే... ఆయన కోసం ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంటాయి...

వరుణ్
ఆదివారం, 28 జనవరి 2024 (20:31 IST)
టీడీపీ పార్టీ సీనియర్ నేత, గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. పైగా, గుంటూరు ప్రజలకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు. ఇందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని ప్రసంగిస్తూ, గల్లా జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని చెప్పారు. ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వెల్లడించారు. మంచి వ్యక్తిత్వానికి మారుపేరు జయదేవ్ అని అన్నారు. 
 
ముఖ్యంగా, సిద్ధాంతాల కోసం నిలబడే వ్యక్తి నేను. రాజీయాల నుంచి తప్పుకుంటానే గానీ పార్టీ మారేది లదేు అని జయదేవ్ కరాఖండిగా చెప్పారు. ఇవాళ నిజంగా ఎంతో బాధపడుతున్నా. ఇంత దగ్గరయ్యామే.. ఎఁదుకు రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నారు అని అనుకుంటే విచారం కలిగింది. ఖచ్చితంగా జయదేవ్‌ను రాజకీయంగా కోల్పోతున్నాం. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అనే అంశంపై ఆయన మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments