Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లో దోచుకుంటున్నారు : నారా లోకేశ్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:40 IST)
కేంద్రం ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లో దోచుకుంటున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన మంగళవారం ఒక బహిరంగ లేఖ రాసారు.
 
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందన్నారు. ముఖ్యంగా, పంచాయతీల నుంచి రూ.1309 కోట్లను దారి మళ్లించిందని, ఈ మొత్తాన్ని తక్షణం పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని కోరారు. 
 
గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ, శానిటైజేషన్, విద్యుత్ దీపాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం తదితర నిర్మాణ పనులకు కేంద్రం ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దోపిడీదారుల్లో తరలించుకుపోవడం దారుణని అన్నారు. 
 
మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో... గ్రామానికి గ్రామ సర్పంచ్ కూడా అంతేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సర్పంచులను ఆట బొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని నారా లోకేశ్ రాసిన బహిరంగ లేఖలో  కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments