Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా, డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:37 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కవుతూ ఉంటారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈసారి కూడా అదే పని చేశారు. తిరుమల ఓఎస్డీడీ డాలర్ శేషాద్రి పార్థీవ దేహానికి తిరుపతిలో నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శేషాద్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపాన్ని తెలిపారు.

 
దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు షాకయ్యారు. సాధారణంగా అయితే చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పాలని.. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాలి. కానీ అంతా రివర్స్‌గా డిప్యూటీ సిఎం చెప్పడం అక్కడి వారిని నవ్వు తెప్పించింది. 

 
అయితే తప్పు చెప్పేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేందుకు నానా బాధలు  పడ్డారు నారాయణస్వామి. ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎన్ని తప్పులు వస్తాయేమోనని ఆలోచించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఉపముఖ్యమంత్రి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments