Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:07 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసు ఒక్కటి కూడా మన దేశంలో ఇంకా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పటివరకు 14 దేశాలకు వ్యాపించిందన్నారు. అయితే, మన దేశంలోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదన్నారు. పైగా, ఈ వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పైగా, ఈ వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments