సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ.,,,విద్యార్థుల కోసం పోరాటం చేస్తా...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (18:25 IST)
ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై సీఎం జ‌గ‌న్ కు నారా లోకేష్ లేఖ రాసారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించాల‌ని డిమాండు చేశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయ‌ని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 
విద్యావేత్త‌ల‌తో సంప్రదింపులు లేకుండానే ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిందని, కమిటీ నివేదికపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాని డిమాండు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని యథావిధిగా కొనసాగించాల‌ని, తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేతపై తల్లిదండ్రుల నిరసనలు తెలుపుతున్నార‌ని, విద్యా సంస్థలను పేదలకు దూరం చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంద‌రి లోకేష్ చెప్పారు. పేద విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామ‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9వ సీజన్‌లో విన్నర్ ఎవరు? ఏఐ ఎవరికి ఓటేసిందంటే?

Prabhas: రాజా సాబ్ నుంచి ప్రభాస్,నిధి అగర్వాల్ లపై మెలొడీ సాంగ్ ప్రోమో రిలీజ్

Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు, వ్యక్తిత్వమే విప్లవం, వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments