Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ.,,,విద్యార్థుల కోసం పోరాటం చేస్తా...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (18:25 IST)
ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై సీఎం జ‌గ‌న్ కు నారా లోకేష్ లేఖ రాసారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించాల‌ని డిమాండు చేశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయ‌ని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 
విద్యావేత్త‌ల‌తో సంప్రదింపులు లేకుండానే ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిందని, కమిటీ నివేదికపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాని డిమాండు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని యథావిధిగా కొనసాగించాల‌ని, తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేతపై తల్లిదండ్రుల నిరసనలు తెలుపుతున్నార‌ని, విద్యా సంస్థలను పేదలకు దూరం చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంద‌రి లోకేష్ చెప్పారు. పేద విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామ‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments