Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు.. ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సరిగ్గా శుక్రవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. 
 
అంతకుముందు ఆయన కుప్పంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు పాదయాత్రను మొదలుపెట్టారు. 
 
ఆయనతో పాటు బాలకృష్మ, పలువురుల టీడీపీ నేతలు, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఈ పాదయాత్రలో భాగస్వాములై ముందుకుసాగుతున్నారు. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు సుధీర్ఘంగా కొనసాగనుంది. కుప్పం నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments