Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనుకు చేపల చెరువుకి తేడా తెలీని లోకేష్: హహ్హహ్హ్హ అంటూ కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:42 IST)
నారా లోకేశ్ పైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌కు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
ఇప్పుడు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ నాటకం ఆడుతున్నారని తెలిపారు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీసు సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని తెలిపారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.
 
అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్ని భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బృందం నాటకమాడుతుందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments