చేనుకు చేపల చెరువుకి తేడా తెలీని లోకేష్: హహ్హహ్హ్హ అంటూ కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:42 IST)
నారా లోకేశ్ పైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌కు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
ఇప్పుడు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ నాటకం ఆడుతున్నారని తెలిపారు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీసు సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని తెలిపారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.
 
అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్ని భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బృందం నాటకమాడుతుందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments