Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటర్న్ గిఫ్ట్ అంటే దొంగబ్బాయికి ప్రచారం చేస్తారనుకున్నా.. కానీ కేసీఆర్..?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (11:32 IST)
తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు సంబంధించిన డేటాను దొంగలించడం ద్వారా ఐటీ ప్రపంచంలో హైదరాబాదుకు వున్న బ్రాండ్ పరువును తీశారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 
 
ట్విట్టర్ వేదికగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందని.. తెల్లకాగితాలపై వీఆర్వో సంతకాలతో అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు.
 
అలాగే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి.. ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారని తేలిపోయిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని దెబ్బతీసారంటూ #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments