Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా దేవాన్ష్ బర్త్‌డే - తితిదే కు లోకేశ్ - బ్రహ్మణి విరాళం ఎంతో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (14:26 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీ మంగళవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని నారా లోకేశ్ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు విరాళం అందించారు. తితిదే భక్తులకు అన్నదానం చేసేందుకు ఒక రోజుకు అయ్యే ఖర్చును వారు విరాళంగా ఇచ్చారు. 
 
తమ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి యేటా వారు తమకు తోచిన విధంగా విరాళం ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ యేడాది కూడా వారు విరాళం ఇచ్చారు. నారా దేవాన్ష్‌ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments