నారా దేవాన్ష్ బర్త్‌డే - తితిదే కు లోకేశ్ - బ్రహ్మణి విరాళం ఎంతో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (14:26 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీ మంగళవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని నారా లోకేశ్ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు విరాళం అందించారు. తితిదే భక్తులకు అన్నదానం చేసేందుకు ఒక రోజుకు అయ్యే ఖర్చును వారు విరాళంగా ఇచ్చారు. 
 
తమ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి యేటా వారు తమకు తోచిన విధంగా విరాళం ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ యేడాది కూడా వారు విరాళం ఇచ్చారు. నారా దేవాన్ష్‌ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments