Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా భువనేశ్వరి ఆదేశంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు : సోమినాయుడు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:28 IST)
బెజవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆదేశం మేరకు దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేశారని ఆరోపించారు. ఆమె ఆదేశం మేరకు అప్పటి ఈవో ఈ పూజలు అర్థరాత్రి నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అపుడు దేవాదాయ శాఖామంత్రిని మంత్రిని రాజీనామా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించిందా? అని ప్రశ్నించారు. కాగా, తన కుమారుడైన నారా లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే చంద్రబాబు నాయుడు ఈ తాంత్రిక పూజలు నిర్వహించారంటూ వైకాపా గతంలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
 
కాగా, ఇపుడు దుర్గగుడి రథానికి ఉన్న మూడు సింహాలు మాయమయ్యాయి. ఈ వ్యవహారం ఏపీలో పెను రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఈ సింహాలు మాయం కావడం వెనుక వైకాపా నేతలు హస్తంవుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోమి నాయుడు కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

తర్వాతి కథనం
Show comments