Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా భువనేశ్వరి ఆదేశంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు : సోమినాయుడు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (18:28 IST)
బెజవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆదేశం మేరకు దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేశారని ఆరోపించారు. ఆమె ఆదేశం మేరకు అప్పటి ఈవో ఈ పూజలు అర్థరాత్రి నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అపుడు దేవాదాయ శాఖామంత్రిని మంత్రిని రాజీనామా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించిందా? అని ప్రశ్నించారు. కాగా, తన కుమారుడైన నారా లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే చంద్రబాబు నాయుడు ఈ తాంత్రిక పూజలు నిర్వహించారంటూ వైకాపా గతంలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
 
కాగా, ఇపుడు దుర్గగుడి రథానికి ఉన్న మూడు సింహాలు మాయమయ్యాయి. ఈ వ్యవహారం ఏపీలో పెను రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఈ సింహాలు మాయం కావడం వెనుక వైకాపా నేతలు హస్తంవుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోమి నాయుడు కౌంటరిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments