Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో నుంచి బయటకురాని జగన్... బోసిపోయిన లోటస్ పాండ్

నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ 13135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీడీపీ అభ్యర్థ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (09:51 IST)
నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ 13135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోంది. 
 
కాగా, నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు పలువురు నేతలు, కార్యకర్తలతో సందడిగా ఉన్న హైదరాబాదులోని లోటస్ పాండ్ వైకాపా కార్యాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. 
 
అలాగే, అధినేత వైఎస్ జగన్, ఇంతవరకూ తన ఇంటి నుంచి బయటకు రాలేదు. జగన్‌కు ఆరోగ్యం బాగాలేదని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. నంద్యాలలో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments