Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనే... సీఎం సీట్లో కూర్చునేది చంద్రబాబే

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:37 IST)
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దిగజారుడు రాజకీయాలు చేయ‌ద్ద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. టిడీపీకి రెండు సీట్లు వస్తే, చంద్రబాబు ఇంట్లో పాకి పని చేస్తానన్న నారాయ‌ణ‌స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నామ‌న్నారు. అధికారంలోకి రాబోయేది టీడీపీనే అని, మళ్లీ సీఎం సీట్లో చంద్రబాబే కూర్చుంటార‌ని న‌క్కా ఆనంద‌బాబు పేర్కొన్నారు. 
 
నారాయణ స్వామితో పాకి పని చేయించాలనే ఆలోచన జగన్‌కు ఎందుకు వచ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దళితులతో పాకి పని చేయించుకోవడం జగన్‌కు అలవాటేమో గాని, ఆత్మాభిమానం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత దళిత జాతిద‌న్నారు. 
 
దళిత జాతిని అడ్డం పెట్టుకుని, వారితో పనికి మాలిన కామెంట్లు చేయిస్తూ, జగన్‌ రెడ్డి నీచమైన రాజకీయానికి దిగార‌న్నారు. పదవులు శాశ్వతం కాదు, ఆత్మాభిమానంతో ఉండాలని నారాయణ స్వామికి సూచిస్తున్నామ‌న్నారు. నారాయణ స్వామితో ఈ తరహా వ్యాఖ్యలు చేయాలని జగనే ఒత్తిడి తెచ్చి ఉంటార‌ని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments