వైద్యుల నిర్లక్ష్యం శిశువు తల తెగిపోయింది.. శరీరం మాత్రం గర్భంలోనే..?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (14:31 IST)
వైద్యులు నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా శిశువు తలను కోసేశారు. దీంతో శిశువు తల తెగిపోగా.. శరీరం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. 
 
మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments