Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల నిర్లక్ష్యం శిశువు తల తెగిపోయింది.. శరీరం మాత్రం గర్భంలోనే..?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (14:31 IST)
వైద్యులు నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా శిశువు తలను కోసేశారు. దీంతో శిశువు తల తెగిపోగా.. శరీరం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. 
 
మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments