Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ఒక్క ఏడాది ఆగండి... జగనన్న వచ్చేస్తాడు...(వీడియో)

నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే వున్నారు. తాజాగా ఆమె వడమాలపేట మండలం ఎల్.ఎం కండిగ పంచాయతీలోని ఎస్సీ కాలనీతో పాటు కన్నికాపురం ఎస్టీ కాలనీలో తాగునీటి బోరు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (14:54 IST)
నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే వున్నారు. తాజాగా ఆమె వడమాలపేట మండలం ఎల్.ఎం కండిగ పంచాయతీలోని ఎస్సీ కాలనీతో పాటు కన్నికాపురం ఎస్టీ కాలనీలో తాగునీటి బోరు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. తాము ఎన్నో ఏళ్లుగా పరిష్కారమవుతాయన్న సమస్యలు ఎక్కడిక్కడే వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మహిళలకు రూ. 2 వేల పింఛనుతో పాటు ఇంకా దారిద్ర్యరేఖకు దిగువనున్నవారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments