Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి మున్సిపాలిటీలో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (17:05 IST)
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పార్కును ప్రారంభించారు. ఆమె శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా ఓ పార్కును కూడా ప్రారంభించారు. అనతరం ఆ పార్కులో ఏర్పాటు చేసిన జిమ్‌లో రోజా దంపతులు వ్యాయామం చేస్తూ సరదాగా గడిపారు. 
 
కాగా, నగరి పట్టణంలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయల వ్యయంతో బోరుస, పైప్ లైనును ప్రారంభించారు. అలాగే, పుత్తూరులో రూ.1.10 కోట్ల వ్యయంతో తుడు నిధులతో ఈ పార్కును నెలకొల్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments