Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి మున్సిపాలిటీలో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (17:05 IST)
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పార్కును ప్రారంభించారు. ఆమె శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా ఓ పార్కును కూడా ప్రారంభించారు. అనతరం ఆ పార్కులో ఏర్పాటు చేసిన జిమ్‌లో రోజా దంపతులు వ్యాయామం చేస్తూ సరదాగా గడిపారు. 
 
కాగా, నగరి పట్టణంలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయల వ్యయంతో బోరుస, పైప్ లైనును ప్రారంభించారు. అలాగే, పుత్తూరులో రూ.1.10 కోట్ల వ్యయంతో తుడు నిధులతో ఈ పార్కును నెలకొల్పారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments