Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి మున్సిపాలిటీలో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (17:05 IST)
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పార్కును ప్రారంభించారు. ఆమె శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా ఓ పార్కును కూడా ప్రారంభించారు. అనతరం ఆ పార్కులో ఏర్పాటు చేసిన జిమ్‌లో రోజా దంపతులు వ్యాయామం చేస్తూ సరదాగా గడిపారు. 
 
కాగా, నగరి పట్టణంలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయల వ్యయంతో బోరుస, పైప్ లైనును ప్రారంభించారు. అలాగే, పుత్తూరులో రూ.1.10 కోట్ల వ్యయంతో తుడు నిధులతో ఈ పార్కును నెలకొల్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments