Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఎంపీటీసీ స‌భ్యుల‌తో ప్ర‌మాణం చేయించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (18:14 IST)
చిత్తూరు జిల్లా నగరిలో ఎంపీటీసీ సభ్యుల చేత ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రమాణం చేయించారు. చిన 
నగరి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపిటిసి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోజా పాల్గొన్నారు. వికెఆర్ పురం ఎంపీటీసీ సభ్యులు ఇమ్రాన్, నాంబాకం ఎంపీటీసీ సభ్యులు గుణశేఖర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 
అనంత‌రం మ‌రో కార్య‌క్ర‌మంలో అంగన్వాడీ ఉద్యోగస్తులకు నియామక పత్రాలను ఎమ్మేల్యే ఆర్కే రోజా అందించారు. నగరి ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో నగరి నియోజకవర్గంలో నూతనంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గా ఉద్యోగాలు పొందిన 21 మంది అర్హులకు నియామకపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ, తల్లి లాంటి సేవ చేసే పవిత్రమైన ఈ ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించి సేవా దృక్పథంతో ప‌ని చెయ్యాలని వారిని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments