Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (12:12 IST)
చిత్తూరు జిల్లా నగరి రూరల్ వికెఆర్ పురం పంచాయితీలోని మీరాసాహెబ్ పాలెం గ్రామంను ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. దీన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో త‌ర‌చూ ఈ గ్రామాన్ని సంద‌ర్శించి, బాగోగులు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. 
 
 
మోడ‌ల్ విలేజ్ లో భాగంగా గ్రామంలోని అన్ని వీధులకు, లోపల, బయట వచ్చి వెళ్ళే దారులలో మొత్తం కలిపి 620 మీటర్లు (10 అడుగుల  వెడల్పు రోడ్) ను తన సొంత నిధులు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంచనా విలువ 23.00 లక్షల రూపాయల‌తో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప‌నుల‌ను మిక్చ‌ర్ లో గ్రావెల్ వేసి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామానికి ఒక పెద్ద దిక్కులా వుండి గ్రామ బాగోగులను చూస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా కి జీవితాంతం ఋణపడి ఉంటామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments