Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (12:12 IST)
చిత్తూరు జిల్లా నగరి రూరల్ వికెఆర్ పురం పంచాయితీలోని మీరాసాహెబ్ పాలెం గ్రామంను ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్నారు. దీన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో త‌ర‌చూ ఈ గ్రామాన్ని సంద‌ర్శించి, బాగోగులు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. 
 
 
మోడ‌ల్ విలేజ్ లో భాగంగా గ్రామంలోని అన్ని వీధులకు, లోపల, బయట వచ్చి వెళ్ళే దారులలో మొత్తం కలిపి 620 మీటర్లు (10 అడుగుల  వెడల్పు రోడ్) ను తన సొంత నిధులు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంచనా విలువ 23.00 లక్షల రూపాయల‌తో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప‌నుల‌ను మిక్చ‌ర్ లో గ్రావెల్ వేసి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామానికి ఒక పెద్ద దిక్కులా వుండి గ్రామ బాగోగులను చూస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా కి జీవితాంతం ఋణపడి ఉంటామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments