Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిజాలు చెబితే ఎన్టీఆర్ ముఖంపై 'థూ' అని ఉమ్మేస్తారు... నాదెండ్ల తీవ్ర వ్యాఖ్య

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశా

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:58 IST)
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధికారంలో వచ్చాక ఆయన ఎమ్మెల్యేల మాటలను పక్కనబెట్టి అల్లుడు చెప్పిందే వేదంగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ ముఖాముఖిలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. 
 
ఆనాడు నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అనుకోవడానికి కారణం మీడియానే. ఎమ్మెల్యేలంతా వచ్చి నన్ను సీఎం కావాలని కోరుకున్నారు. అంతేతప్ప నాకు కావాలని ఏనాడూ కోరుకోలేదు. అల్లుడు ఏదో చెప్పేవారు... పూనకంతో వచ్చిపడేవారు ఎన్టీఆర్. సినిమాల ముందు మనం ఎక్కడ నిలబడతాం. రూ. 2 కిలో బియ్యం ఆయనకేం తెలుసు. పెట్టింది నేనే అంటూ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments