Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త అమ్మాయిల పిచ్చోడు, మోసగాడు: పోలీసులకు భార్య ఫిర్యాదు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:01 IST)
తన భర్త అమ్మాయిల పిచ్చోడనీ, ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఆపై వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తన భర్తపై భార్య ఒంగోలులో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 
ఆంధ్రా యువతులు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగునులే లక్ష్యంగా తన భర్త మోసాలకు పాల్పడటాన్ని హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ పైన భార్య ఫిర్యాదు చేసింది. కాగా తనకు విజయభాస్కర్ తో 2017లో వివాహమైందనీ, తనకు మూడేళ్ల బాబు కూడా వున్నాడని తెలిపింది.
 
వివాహ సమయంలో 15 లక్షల కట్నంతో పాటు 25 తులాల బంగారాన్ని తన పుట్టింటివారు కట్నంగా ఇచ్చారని పేర్కొంది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని తన భర్త ప్రయత్నిస్తున్నాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments