Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరే నా కుమార్తెను ఓడించారు... కేశినేని నానితో జలీల్ ఖాన్

Webdunia
శనివారం, 27 జులై 2019 (19:01 IST)
కేశినేని భవన్ నందు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నానితో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గత ఎన్నికల్లో తన కుమార్తె ఓటమికి గల కారణాలను నానికి వివరించారు జలీల్ ఖాన్.
 
ప్రచార పర్వంలోనూ, ఎన్నికల సమయంలోనూ బుద్ధా వెంకన్న మరియు నాగుల్ మీరా ఇద్దరు తన కుమార్తె గెలుపునకు పని చేయలేదని ఈ సందర్భంగా నానీ దగ్గర కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
 
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు పెంచి ప్రోత్సహించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని నానికి చెప్పడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments