Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునిసిపల్ పోరులో కారుదే జోరు: కేటీఆర్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:31 IST)
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఎన్నికల ప్రచారపర్వంలో తెరాస పార్టీ ప్రతిపక్షాలకు అందనంత ముందంజలో వున్నదని, ప్రజల నుంచి అత్యంత సానుకూల స్పందన టిఆర్‌ఎస్ పార్టీ‌కి వస్తుంది కేటీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎంచుకున్న అభివృద్ధి జెండాకు ప్రజల పట్టం కడతారన్న ఆశాభావం వక్తం చేశారు. 
 
ప్రతిపక్షాల దూషణలు, అసత్య ప్రచారాలకు భిన్నంగా పట్టణాలకు ఏం చేస్తామో తమ పార్టీ వివరించిందన్నారు. ఘన విజయం దిశగా పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిందని, ప్రచారం ముగిసినందున ఎన్నికల ప్రక్రియ, పార్టీ పరమైన ఏర్పాట్లపైన దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీచేశారు. 
 
పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్ల గుర్తింపు వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. రానున్న 36 గంటలు స్థానిక టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments