రిలయన్స్ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు.. ముకేశ్ అంబానీ

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (21:48 IST)
రిలయన్స్ ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్‌ ద్వారా యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 20 రంగాలకు సంబంధించి 340 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.13 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. 
 
ఈ పెట్టుబడి వల్ల ఆంధ్రాలో దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments