Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు.. ముకేశ్ అంబానీ

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (21:48 IST)
రిలయన్స్ ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్‌ ద్వారా యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 20 రంగాలకు సంబంధించి 340 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.13 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. 
 
ఈ పెట్టుబడి వల్ల ఆంధ్రాలో దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments