టీడీపీ భారీ ర్యాలీ: ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:17 IST)
నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా ఆమదాలవలసలో టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. రైల్వే బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు భారీ ర్యాలీగా కదిలారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ లను, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌కు తరలించారు, ఈ క్రమంలో కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు, తమనేతలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం