Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ భారీ ర్యాలీ: ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:17 IST)
నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా ఆమదాలవలసలో టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. రైల్వే బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు భారీ ర్యాలీగా కదిలారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ లను, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌కు తరలించారు, ఈ క్రమంలో కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు, తమనేతలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం