Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ భారీ ర్యాలీ: ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్

MP Rammohan naidu
Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:17 IST)
నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా ఆమదాలవలసలో టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. రైల్వే బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు భారీ ర్యాలీగా కదిలారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ లను, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌కు తరలించారు, ఈ క్రమంలో కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు, తమనేతలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం