టీడీపీ భారీ ర్యాలీ: ఎంపీ రామ్మోహన్ నాయుడు అరెస్ట్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:17 IST)
నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా ఆమదాలవలసలో టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు.. రైల్వే బ్రిడ్జి నుంచి కృష్ణాపురం వరకు భారీ ర్యాలీగా కదిలారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ లను, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ర్యాలీలో భాగంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌కు తరలించారు, ఈ క్రమంలో కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు, తమనేతలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం