Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో పట్టపగలు నడిరోడ్డుపై ఇనుప రాడ్లతో యువకుడి దారుణ హత్య

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:52 IST)
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసారు దుండగులు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
శ్రీకాళహస్తిలో ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడు రోడ్డుపై వెళుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిని అడ్డగించారు. అతడితో వాగ్వాదం చేస్తూనే ఇనుప రాడ్లు తీసుకుని గొడ్డును బాదినట్లు బాదారు.
 
ఆ సమయంలో వాహనాలలో వెళుతున్నవారు కూడా ఆ భీతావహ ఘటనను చూసి వెనక్కి తిరిగి పారిపోయారు. పాతగొడవల నేపధ్యంలో ఇమ్రాన్ పైన దాడి చేసి వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ పలువురితో గొడవ పడుతుండేవాడనీ, అందువల్ల వారే ఈ పని చేసి వుంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments