Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో తల్లీకుమార్తె ఆత్మహత్య, భర్త అమెరికాలో టెక్కీ...

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:26 IST)
కడప నగరంలోని శంకరాపురం రామాలయం వీధిలో ఉరివేసుకుని తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్న దర్ఘటన చోటుచేసుకుంది. 
 
తల్లి పేరు శ్రావణి (34), కూతురు పేరు శాన్వి (9). శ్రావణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. శ్రావణికి 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఐతే కొన్ని కారణాల వల్ల నాలుగేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ బిడ్డతో కలిసి ఉంటోంది శ్రావణి.
 
ఆమె మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిన్నచౌకు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments