Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.13,375 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

narendra modi
సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మెరుగుపరచడానికి వికాసిత్ భారత్ చొరవలో భాగంగా మొత్తం ఐదు ప్రధాన సంస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
 
వైజాగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కర్నూలులోని ఐఐటీడీఎం (డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) చాలా ముఖ్యమైనవి. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, శ్రీసిటీ ఐఐఐటీ శాశ్వత క్యాంపస్‌ను మోదీ ప్రారంభించారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. మొన్నటికి మొన్న 36 ప్రాజెక్ట్‌లను వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.13,375 కోట్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments