Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు భరోసా కేంద్రం ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సింహాద్రి

Webdunia
శనివారం, 31 జులై 2021 (13:00 IST)
కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రం ప్రచార రథాన్ని అవ‌నిగ‌డ్డ‌ సింహాద్రి రమేష్ బాబు శనివారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచార రథం ద్వారా ప్రదర్శించిన వీడియోని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఏ.డి. ఏ జి.వెంకటమణితో పాటు పలువురు నాయకులు  రైతులు తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు  వ్యవసాయం సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కేంద్రాలు ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ప్రయోజనం కోసం సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరావు,  మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, వ్యవసాయ మిషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఛైర్మన్ సామర్ల  రాముడు, ఉప సర్పంచ్ గాజుల జై  గోపాల్  మాజీ సర్పంచ్ సైకం బాబూరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments