Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)

నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొ

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (18:44 IST)
నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదన్నారు. అధికారంలో వున్నన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ధర్మపోరాటం అంటూ ఫ్యాన్లు కింద కూర్చుని నిత్యానంద స్వామిలా ఆయన ఆశీర్వదిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు రోజా. 
 
నారా లోకేష్ గురించి మాట్లాడుతూ... లోకేష్ గారు ట్విట్టర్లో కామెంట్లన్నీ ఎవరో రాసినవి అప్ లోడ్ చేస్తుంటారని అన్నారు. ఆయన ఎంత నిజంగా మాట్లాడుతారో అందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ బంధుప్రీతిని కలిగిన పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నదేమిటో తేటతెల్లం చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి భయం వేసి ఆయనను ట్విట్టర్లో కూర్చోబెట్టారని అన్నారు. చూడండి ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments