నక్సలిజం, టెర్రరిజం తగ్గింది....ఇక‌ తగ్గాల్సింది లోకల్ మాఫియా!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (17:36 IST)
నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. స్థానికంగా హోం గార్డుల కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింద‌ని, ఇక త‌గ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు అని చెప్పారు. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయని, ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్ళు కూడా కలిసి ఉన్నార‌ని చెప్పారు.
 
ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంద‌ని, ఇక పోలీసులే మాఫియాల్లో కలిస్తే... దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండద‌ని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాల‌ని ఎమ్మెల్యే ఆనం సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments