Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సలిజం, టెర్రరిజం తగ్గింది....ఇక‌ తగ్గాల్సింది లోకల్ మాఫియా!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (17:36 IST)
నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. స్థానికంగా హోం గార్డుల కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింద‌ని, ఇక త‌గ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు అని చెప్పారు. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయని, ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్ళు కూడా కలిసి ఉన్నార‌ని చెప్పారు.
 
ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంద‌ని, ఇక పోలీసులే మాఫియాల్లో కలిస్తే... దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండద‌ని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాల‌ని ఎమ్మెల్యే ఆనం సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments