Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజం మంచిది కాదు.. మనం సుఖంగా ఉండలేం.. వదిన-మరిది సూసైడ్

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (14:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాల్లో వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తాము చేస్తున్న పాడుపనికి ఈ సమాజం అంగీకరించదనీ, అలాంటపుడు మనం సుఖంగా ఉండలేమంటూ వదిన - మరిదిలు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, జాలూబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలు (28) అనే మహిళకు తన మరిది ధీరావత్ భాస్కర్(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. 
 
అదేసమయంలో భార్య సాలును భర్త మందలించాడు. దీంతో భాస్కర్ దూరమవుతాడని భావించిన సాలు... అతనితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మిర్యాలగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments