Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజం మంచిది కాదు.. మనం సుఖంగా ఉండలేం.. వదిన-మరిది సూసైడ్

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (14:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాల్లో వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తాము చేస్తున్న పాడుపనికి ఈ సమాజం అంగీకరించదనీ, అలాంటపుడు మనం సుఖంగా ఉండలేమంటూ వదిన - మరిదిలు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, జాలూబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలు (28) అనే మహిళకు తన మరిది ధీరావత్ భాస్కర్(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. 
 
అదేసమయంలో భార్య సాలును భర్త మందలించాడు. దీంతో భాస్కర్ దూరమవుతాడని భావించిన సాలు... అతనితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మిర్యాలగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments