Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజం మంచిది కాదు.. మనం సుఖంగా ఉండలేం.. వదిన-మరిది సూసైడ్

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (14:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాల్లో వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తాము చేస్తున్న పాడుపనికి ఈ సమాజం అంగీకరించదనీ, అలాంటపుడు మనం సుఖంగా ఉండలేమంటూ వదిన - మరిదిలు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, జాలూబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలు (28) అనే మహిళకు తన మరిది ధీరావత్ భాస్కర్(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తతో పాటు కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. 
 
అదేసమయంలో భార్య సాలును భర్త మందలించాడు. దీంతో భాస్కర్ దూరమవుతాడని భావించిన సాలు... అతనితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మిర్యాలగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments