Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 మందితో తెదేపా తొలి అభ్యర్థుల జాబితానా? నాన్సెన్స్... ఎవరు?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (14:10 IST)
పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ 70 మందితో తొలి అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిందంటూ గత ఏడాది నుంచి మీడియాలో ఒకటే హోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బాబు షాకిస్తున్నారనీ, వారి సీట్లు గల్లంతవుతాయని ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కదిలిస్తే.. వాటిజ్ దిస్ నాన్సెన్స్... మీకు ఎవరు చెప్పారు ఈ విషయం. మా స్థానాల్లో మేము చాలా బలంగా వున్నాం. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు గారికి మా పట్ల పూర్తి విశ్వాసం వుందని అంటున్నారు. అసలు ఇలాంటి గాలి వార్తలు ఎలా రాస్తారంటూ మండిపడుతున్నారు. మరి ఈ వార్త ఎలా వచ్చిందన్నది సస్పెన్సుగా వుంది. 
 
ఇకపోతే ఏపీ అసెంబ్లీ 175 స్థానాలకు గాను వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం వుంది. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో మునిగిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments