Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (13:04 IST)
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో బహిర్భూమి కోసం బయటకెళ్ళిన సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసి గ్రామ పెద్దలకు ఘటనపై ఫిర్యాదు చేశారు. 
 
అయితే గ్రామపెద్దలు నిందితులకు వత్తాసు పలుకుతూ.. ఈ తతంగాన్ని బయటకు రానివ్వకుండా చేశారు. బాధితురాలి కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంత డబ్బు ఇస్తామని కామ్‌గా ఉండాలని చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments