Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (13:04 IST)
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో బహిర్భూమి కోసం బయటకెళ్ళిన సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసి గ్రామ పెద్దలకు ఘటనపై ఫిర్యాదు చేశారు. 
 
అయితే గ్రామపెద్దలు నిందితులకు వత్తాసు పలుకుతూ.. ఈ తతంగాన్ని బయటకు రానివ్వకుండా చేశారు. బాధితురాలి కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంత డబ్బు ఇస్తామని కామ్‌గా ఉండాలని చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments