Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు చిన్నారులపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:40 IST)
మచిలీపట్నంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 5 సంవత్సరాల చిన్నారులపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… అరుణోదయ కాలనీలో నివాసం ఉండే ఓ మైనర్ బాలుడు (17) ఐటీ చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉండే 5 సంవత్సరాల చిన్నారులను చాకెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

భయబాంత్రులకు గురైన ఇద్దరు చిన్నారులు ఏడ్చూకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తల్లిదండ్రులు ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments