Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు చిన్నారులపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:40 IST)
మచిలీపట్నంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 5 సంవత్సరాల చిన్నారులపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… అరుణోదయ కాలనీలో నివాసం ఉండే ఓ మైనర్ బాలుడు (17) ఐటీ చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉండే 5 సంవత్సరాల చిన్నారులను చాకెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

భయబాంత్రులకు గురైన ఇద్దరు చిన్నారులు ఏడ్చూకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తల్లిదండ్రులు ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments