Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు చిన్నారులపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:40 IST)
మచిలీపట్నంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 5 సంవత్సరాల చిన్నారులపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… అరుణోదయ కాలనీలో నివాసం ఉండే ఓ మైనర్ బాలుడు (17) ఐటీ చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉండే 5 సంవత్సరాల చిన్నారులను చాకెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

భయబాంత్రులకు గురైన ఇద్దరు చిన్నారులు ఏడ్చూకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తల్లిదండ్రులు ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments