కొండెపిలో స్నేక్ మ్యాన్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:35 IST)
పామంటే ప్రతిఒక్కరికి భయమే.. దాన్ని చూసినా.. విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది పాము కనిపిస్తే చాలు పండగ చేసుకుంటున్నాడో వ్యక్తి.

దాని విషాన్ని పాయసంలా.. శరీరాన్ని పకోడీలా నమిలిపారేస్తున్నాడు ఈ వ్యక్తి. ఇతని పేరు వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా కొండెపి మండలం నేతివారిపాలెం ఇతని స్వగ్రామం. చిన్నప్పటినుంచి పాములు పట్టడమే ఇతని వృత్తి.. అయితే.. అదే అలవాటుగా కనిపించిన పామునల్లా కొరికి ముక్కలు చేస్తుంటాడు.

చుట్టుపక్కల గ్రామాల ఇళ్లలోకి పాము దూరితే ఇతన్నే సంప్రదిస్తుంటారు. ఎంతటి విషసర్పాన్ని అయినా ఇట్టే పట్టేసి మేడలో వేసుకొని ఆటలాడుతుంటాడు. అంతటితో ఆగకుండా ఆ పామును తలలోని విషాన్ని కక్కించి తాగుతాడు, తన నాలుకను పాము తలలో పెడతాడు.

ఇంత చేసినా ఇప్పటివరకు అతని ప్రాణానికి ఎటువంటి ముప్పు ఏర్పడలేదు. చిన్నతనం నుంచే పాముల విషాన్ని సేవించడం వలన అతని శరీరమంతా విషమయమైంది. దాంతో అతను ఏ జంతువును కరిచినా అది అరగంటలో చనిపోతుంది.

కానీ అతని ఒంట్లో విషం ఉందని తెలిసినా గ్రామస్థులు అతనితో స్నేహం చేస్తుంటారు. దానికి కారణం అతను ఎవరిని ఏమి అనకపోవడమే. పైగా గ్రామస్తులంతా అతన్ని ముద్దుగా పున్నమినాగు అని పిలుచుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments